పాఠశాల విద్యాశాఖలో 5,323 పోస్టుల భర్తీ
పాఠశాల విద్యాశాఖలో కొత్తగా 5,328 పోస్టులను భర్తీ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. వాటిని తాత్కాలిక ప్రాతి పదికన నియమించుకోవాలని పేర్కొంది.
ఈ మేరకు ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
👉ఖాళీల వివరాలు::
కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలకు – 937
ఆదర్శ పాఠశాలలకు – 397
ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు – 1,495
ప్రభుత్వ పాఠశాలలకు – 2,348
ప్రభుత్వ ఎంఈడీ కళాశాలలకు – 211
బోధనా సిబ్బంది పోస్టు లను తాజాగా మంజూరు చేసింది.
👉పూర్తి ఖాళీల వివరాల PDF కొరకు కింద క్లిక్ చేయండి 👇