తెలంగాణ (Telangana) ఇంటర్ ఫలితాలు (Inter Results) విడుదల అవ్వడంతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు డిగ్రీలో(Degree) చేరేందుకు సిద్ధం అవుతున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ (Hyderabad) మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలిలో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి దోస్త్ (DOST) నోటిఫికేషన్ (Notification) విడుదల చేశారు.
👉ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఆయా యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు పొందేందుకు దోస్త్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉ఈ దోస్త్ నోటిఫికేషన్ ద్వారా మహాత్మాగాంధీ యూనివర్సిటీ, ఉస్మానియా (Osmania), కాకతీయ, శాతవాహ న (Satavahana), పాలమూరు (Palamuru) యూనివర్సిటీల
పరిధిలోని 1060 కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల్లో దాదాపు 4,25,000 సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
సీట్ అలాట్ మెంట్ అనేది మూడు విడతల్లో జరగనుంది.
👉ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు ఇచ్చే వెబ్ ఆప్షన్ల ఆధారంగా భర్తీ ప్రక్రియ జరుగుతుంది.
👉👉పూర్తి వివరాల PDF/ Website Link కోసం కింద క్లిక్ చేయండి 👇👇
IMPORTANT DATES :
FIRST PHASE SCHEDULE
Online Registrations- Starts from 01.07.2022
Last date for registration – 30.07.2022
Web Options – Starts from: 06.07.2022
Last date : 30.07.2022
Seat Allotment date – 06.08.2022
Self Reporting – 07.08.2022- 18.08.2022
SECOND PHASE SCHEDULE:
Web Options – Starts from: 07.08.2022
Last date : 21.08.2022
Seat Allotment date – 22.08.2022
THIRD PHASE SCHEDULE
Web Options – Starts from: 29.08.2022
Last date : 12.09.2022
Seat Allotment date – 16.08.2022
Classes Starts from – October 1st ,2022