నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తం గా ఉన్న 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
» అర్హత: ప్రభుత్వం లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో 2022-23 విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి చదువు తున్న విద్యార్థులు అర్హులు.
» వయసు: 01.05.2008 నుంచి 30.04.2010 మధ్య జన్మించి ఉండాలి.
» ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.10.2022
» ఎంపిక పరీక్ష తేది-స్థలం: 11.02.2023, సం బంధిత జిల్లాలోని జవహర్ నవోదయ విద్యా లయం లేదా ఎన్వీఎస్ కేటాయించిన ఇతర కేంద్రంలో పరీక్ష నిర్వహిస్తారు.
👉👉పూర్తి వివరాలకు & APPLY చేయుటకు కింద క్లిక్ చెయ్యండి 👇👇